రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!

  1. రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం

అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.
కలిసి రావడం మొదలవ్వాలి కానీ… రావడం మొదలుపెడితే రియల్ ఎస్టేట్ ఇచ్చినంతగా మరో వ్యాపారం ఇవ్వదని అంటుంటారు ఆ రంగంలో ఎదిగినవారు! “బిజినెస్ మేన్” సినిమాలో మహేష్ బాబు ముంబై గురించి చెప్పినట్లు.. ఇవ్వడం మొదలుపెడితే ఇస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ గా పేరొందిన ఓ మహిళ ఏకంగా ఒక బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. దీంతో ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. అప్పులు తీసుకోవడం తిరిగి వాటిని చెల్లించకపోవడం ఈమె నిత్యకృత్యాల్లో ఒకటి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా!! వివరాళ్లోకి వెళ్తే… వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ కంపెనీ “వాన్‌ తిన్హ్‌ పాట్‌” ఛైర్‌ పర్సన్‌ గా ఒక మహిళ మాగ్నెట్ ట్రూంగ్ మై లాన్‌ ఉన్నారు! ఈమెకు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎస్.సీ.బీ.)లో సుమారు 90 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆమె ఈ బ్యాంకులోనే మోసాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఫేక్ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ఆలోచనకు చెల్లుచీటీ ఇచ్చేశారు! దీంతో… ఏకంగా ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆమెతో పాటు ఆ బ్యాంక్ లో ఖాతాదారులైన సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. వాస్తవానికి 2018 నుంచే ఆమె ఈ దందా మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… 2018 నుంచి 2022 మధ్య మై లాన్‌.. ఇలా సుమారు 916 ఫేక్ లోన్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని, ఫలితంగా బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీలో 304 ట్రిలియన్‌ డాంగ్‌.. అంటే 12.5 బిలియన్ డాలర్లు.. ఇక మన రూపాయిల్లో చూసుకుంటే ఏకంగా లక్షకోట్లు దాటి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సుమారు 4.4 బిలియన్‌ డాలర్ల (రూ.36.5 కోట్లు) నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అదే ఏడాది అక్టోబరు నెలలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి సదరు బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులను విత్‌ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే… అసలు సొమ్ము సంగతి అటుంచితే కనీసం దాచుకున్న సొమ్ముపై వడ్డీ అయినా ఇవ్వండి అంటూ విన్నవించుకుంటున్నారు.. అదికూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌ తో పాటు 85 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*