Andhra Pradesh: విజయవాడ ఎంపీ సీటుపై వైసీపీకి ఎందుకంత నిర్లక్ష్యం..? కారణం అదేనా..!

(Anna Raghu,Senior Correspondent,News18,Amaravathi)

విజయవాడ(Vijayawada) ఎంపీ సీటు పై వైసీపీ(YCP)కి ఎందుకంత నిర్లక్ష్యం.. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుపై అటు టిడిపి(TDP) లో ఆశావహులు ఎక్కువవుతున్న  వైసీపీ మాత్రం ఎందుకు శీతకన్ను వేసింది అని రాజకీయ వర్గాలలో ఒక మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మిగిలింది . విజయవాడ ఎంపీగా టిడిపి తరఫునకేశినేని నాని ప్రస్తుతం కొనసాగుతున్నాడు.  అయితే విజయవాడ వైసీపీ ఎంపీ అనేది ప్రతిసారి అక్కడ సంచలన వార్తగా ఉంటుంది. 2019 ఎన్నికలలో జగన్ సునామీని ఎదురుకొని మరి విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కీవసం చేసుకుంది.తరువాత జరిగిన పరిణామాల్లో   2019 ఎన్నికల్లో  పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్(Varaprasad) విజయవాడ వాసి అయినను పార్టీ కి క్యాడర్ కి దూరంగానే ఉన్నారు  అయితే జగన్ అధిష్టానం మాత్రం విజయవాడ ఎంపీ సీటుపై మాత్రం దృష్టి సారించడం లేదు.  లోకసభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎంపీ అభ్యర్థి పనితీరు, సమర్థత ఆ సీట్లపై ప్రభావం చూపుతోంది. అయితే ఈసారి కూడా  టిడిపి ఎలాగైనాసరే గెలవాలని పట్టుదలతో ఉండటం వైసిపి  విజయవాడ ఎంపీ సీటు  పై  ఫోకస్ పెట్టినట్లు  ఎక్కడ కూడా కంబడట లేదు అని వైసీపీ వర్గాల వాదన

కనివిని ఎరగని ఘనవిజయం..

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేనినాని కొనసాగుతున్నాడు. కానీ అతని స్థానంలో కేసినేని చిన్ని వస్తాడని కొంతమంది పార్టీనాయుకులుఅంటున్నారు. అయితే టిడిపి మాత్రం ఈసారీ కూడా ఎంపీ సీట్ ఎలాగైనా సరే గెలవాలని ఒకసంకల్పంతో పనిచేస్తుంది  గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించికనివిని ఎరగని ఘనవిజయాన్ని సాధించిన వైసిపి పార్టీ అంతకు మించి విజయాన్ని 2024లో రావాలనిఆశిస్తోంది. సమావేశాల్లో 175 సీట్లకు 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కుండబద్దలు కొడుతున్నాడు.ఎలక్షన్ లు దగ్గరపడుతున్న నేపథ్యం లో విజయవాడ లోక్సభ స్థానము పై మాత్రం సీత కన్నువేసినట్లే కనబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయినప్పటికీ కార్యకలాపాలన్నీ విజయవాడ వేదిక గా జరుగుతాయి.ఇక్కడ ప్రోటోకాల్ వంటి వాటిలో కూడా ప్రతిపక్ష పార్టీ లోక్సభ సభ్యుడి తో వేదికను పంచుకోవాల్సి వస్తుంది.అయినా కూడా జగన్ రాష్ట్రము మొత్తం ద్రుష్టి సారించి ఎన్నికలకు సిద్దమవుతున్న విజయవాడ స్థానం ను లైట్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్


నటి రితికా సింగ్‌ సిక్స్‌ ప్యాక్ ఫోటోలు వైరల్

విస్తృత సమావేశాలు.. 

వైసిపి 2024లో అధికారంలోకిరావడానికి ఏ విధంగా ప్రయత్నిస్తుందో, టిడిపి జనసేన కూడా అంతకన్నా గట్టిగానేప్రయత్నిస్తున్నాయి, జగన్ బస్సు యాత్ర అని, టిడిపి సైకోపోవాలి, సైకిల్ రావాలని,జనసేన వారాహి అని ప్రజల్లోకి వెళ్లుతున్నారు. అంతేకాకుండా టిడిపి, జనసేనలు పొత్తుకుదుర్చుకోని విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలావే  2024 ఎన్నికల్లో ఎలా ముందుడగు వేయాలో ప్రణాళికలుసిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ సీట్ కోసం టీడీపీ, జనసేన,. వైసీపీ నువ్వానేనా అన్నట్లుగా ఉన్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్