Veda Pathashala: ఇది 100 ఏళ్ల నాటి వేద పాఠశాల… నేటితరం పిల్లలకు వేద విద్య

కృష్ణ జిల్లా, అగిరిపల్లిలో ఉన్న శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేదశాస్త్ర పాఠశాల గత వంద సంవత్సరాలుగా విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణలో ఈ వేద పాఠశాలను నడుపుతున్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయాలను కాపాడుతూ ఎంతోమంది వేద పండితులు, పండితులు ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నారు.

నేటి ప్రపంచంలో పాఠశాలు అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పాఠశాలలు అందరికి తెలుసు. కానీ వేదాలు, సంస్కృతిక సంప్రదాయాలు వివరిస్తూ వేద పండితులచే పిల్లలకు వేదాలను వల్లీస్తూ, సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం పిల్లలకి నేర్పుతూ… వేద పండితులుగా,ఘన పాటీలుగా తీర్చిదిద్దుతున్నారు.ఈ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల నిర్మించి నేటికీ 120 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతీ ఏడాది వందల మంది విద్యార్థులు వేద పండితులుగా, ఘన పాటీలుగా అత్యంత ఘనోపేతంగా శిష్యరికం పూర్తి చేసుకొని బయటకి వస్తున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే దేవతలు వీళ్లే

కృష్ణ జిల్లా అగిరిపల్లిలో ఉండే శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాలను 1902 సంవత్సరంలో శ్రీ శోభనాద్రి స్వామి వారి పేరా మంతెన కాపురస్తులు ఉప్పలూరి సొబ్బయ్య గారి ధర్మపత్ని పున్నమ్మా నిర్మాణం చేసి వేద శాస్త్ర పాఠశాలగా మార్చి విద్యార్థులకు వేద పాఠ్యంశాలు నేర్పుతూ విద్యార్థులను వేద పండితులుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

నేపాల్ రుద్రాక్ష… కరీంనగర్‌లో సాగు… ఫలించిన ఓ రైతు శ్రమ

శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద పాఠశాల కార్యనిర్వాహకులు మాట్లాడుతూ…

కృష్ణ జిల్లా అగిరిపల్లి శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ పాఠశాల ఇప్పటికే కొన్ని వందల మంది వేద పందితులను, ప్రసిద్ధ ఘన పాటిలను ఈ వేద పాఠశాల తయారు చేసింది. నేడు పిల్లలకు వేదాలు, కథనలు, సంస్కృతి మరియు సంప్రదాయం అంటే ఏమి తెలీదు. చదువుకోవటం అంటే పుస్తకాలు ముందుకువేకొని జీవితాన్ని గడపడానికి ఉద్యోగాలు చేయటమే అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ వేద పాఠశాలలో సంస్కృతి, సంప్రదాయాన్ని వివరిస్తూ, వేదాలను నేర్పుతు, మంచి, చెడు అనే బేదాలను పూర్తి అర్ధం చేసుకొనే మెలిగేలా విద్యార్థులను తయారు చేస్తారని వివరించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్