👉👉 మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్… 👉హైదరాబాదులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం ..👉మేధావుల మాట‌: రాహుల్ ఇలా కాదు..👉తెలుగు హీరోలు దోపిడి కి మార్గ దర్శకాలుగా నిలుస్తున్నారు:మేడా శ్రీనివాస్ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్)..👉వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన.. *👉 ఢిల్లీలో 20 కిలోల గంజాయి పట్టివేత..👉 ఎన్నికల బరిలో కింగ్ నాగార్జున..? ..

👉 మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ బీజేపీకి మాతృసంస్థ అన్నది తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ ఎస్ ఎస్ బీజేపీకి మాతృసంస్థ అన్నది తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎలాంటి తటపటాయింపు లేకుండా ఆర్ఎస్ఎస్ తాను అనుకున్నది కుండబద్ధలు కొడుతూ వస్తోంది. అది బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అయినా ఆర్ఎస్ఎస్ తన వైఖరితోనే ముందుకు అలా సాగుతోంది. ఆ రెండు రంగాల మీద : దేశంలో కీలకమైన రెండు రంగాలు వ్యాపారాత్మకం అయిపోయాయి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య వైధ్యం సామాన్యుడికి దూరం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ రెండు రంగాలు సామాన్యుడికి అత్యంత అవసరమని ఆయన అన్నారు. అయితే అవి ఇపుడు అందనంత దూరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సేవలుగా ఉంటూనే అలా : భారత దేశంలో ఈ వ్యవస్థలు గతంలో సేవా రంగంగా ఉండేవని ఆయన గుర్తు చేసారు. అయితే తరువాత కాలంలో మాత్రం వ్యాపారమే ఇందులో కూడా ప్రవేశించింది అని అన్నారు. ఆరోగ్య సమ్రక్షణ, అందరికీ విద్య అన్నది సామాన్యుడి నుంచి ఎందుకు దూరం అయ్యాయో తనకు అసలు అర్ధం కావడం లేదని ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. ఈ వైఖరి ధోరణి మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెంద్ర ప్రభుత్వం చూస్తే అలా : బీజేపీ నాయకత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం అయితే విద్య వైద్య రంగాలు రెండూ సామాన్యులకు చేరువగా ఉన్నాయని చెబుతూ వస్తోంది. అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని కూడా లెక్క చూపుతున్నారు. అలాగే జాతీయ విద్యా విధానం అని అనేక సంస్కరణలు తెచ్చామని చెబుతున్నారు. సామాన్యుడే తమ అజెండా అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మరి ఈ రెండు రంగాలే పేదలకు దూరం అని ఆర్ఎస్ఎస్ అంటోంది. కేంద్ర ప్రభుత్వం మీద ఆర్ ఎస్ ఎస్ చేసినవి పరోక్ష విమర్శలుగా చూడాలా అని చర్చ అయితే వస్తోంది. ఎందుకంటే దేశంలో కీలక రంగాలు రెండూ పేదలకు అందడం లేదు అన్నది చాలా తీవ్రమైన ఆరోపణగానే చూడాలని అంటున్నారు. జనరలైజ్ చేసి చూడాల్సిన అవసరం ఉన్నా కూడా అదే సమయంలో అధికారంలో ఎవరు ఉన్నారు అన్న చర్చ వస్తుందని అంటున్నారు ఇక చూస్తే గతంలో కూడా ఏడున్నర పదుల వయసు దాటిన వారు తమ పదవులకు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆర్ ఎస్ ఎస్ కీలక సూచనలు చేసింది. ఇది బీజేపీని ఇబ్బందులు పెట్టింది. ఇపుడు చూస్తే ఈ వ్యాఖ్యల మీద కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. చూడాలి మరి ఆర్ ఎస్ ఎస్ అధినాయకత్వం నుంచి మరెన్ని సంచలన వ్యాఖ్యలు వస్తాయో ఏమిటో.

👉మేధావుల మాట‌: రాహుల్ ఇలా కాదు.. అలా చేస్తే బెట‌ర్‌ దేశ‌వ్యాప్తంగా `స్వతంత్ర క్రాంతి` పేరుతో కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. దేశ‌వ్యాప్తంగా `స్వతంత్ర క్రాంతి` పేరుతో కాంగ్రెస్ అగ్ర‌నేత‌,  రాహుల్ గాంధీ ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఎన్నిక‌ల సంఘం-బీజేపీతో కుమ్మ‌క్క‌యింద‌ని, ఓట్ల‌ను తారుమారుచేసి బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క స‌హా ప‌లురాష్ట్రాల్లో ఓట్ల తారుమార్లు, ఇత‌ర అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఉద్య‌మిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇక‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఇప్ప‌టికే అనుమానాలు ఉన్న‌.. కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌కుద‌న్నుగా నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వంటివా రు రాహుల్‌కు ఈ విష‌యంలో దోహ‌ద‌ప‌డేందుకు రెడీ అయ్యారు. ఉద్య‌మానికి స‌హ‌క‌రిస్తామంటూ.. మౌఖి కంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది త‌మ త‌మ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయా పార్టీలు ముందుగానే అప్ర‌మ‌త్త‌మైన‌ట్టు తెలుస్తోంది. సో.. మొత్తంగా ఎన్నిక‌ల విధానం, ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌, న‌కిలీ ఓట‌ర్లు, ఒకే పేరుతో వేలాది ఓట్లు.. ఇలా కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌తో రాహుల్ ఉద్య‌మిస్తున్నారు. ప్ర‌ధానంగా బూత్‌ల‌లో రికార్డు చేసిన సీసీ టీవీ ఫుటేజీని ధ్వంసం చేయ‌డం, ఓట‌ర్ల జాబితాను డిజిట‌ల్ రూపంలో ఇవ్వ‌క‌పోవ‌డం.. వంటి వాటిని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఈ అంశాల‌పైనే దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మించేందుకు రాహుల్ ముందుకు వ‌చ్చారు. అయితే.. ఈ విష‌యంలో కాంగ్రెస్‌లోని మేధావివ‌ర్గం మ‌రో సూచ‌న చేస్తోంది. ఈ అంశాలు క‌రెక్టేన‌ని.. కానీ, ఇంత‌కు మించి మ‌రో అంశం కూడా చూడాల‌ని సూచిస్తున్నారు.

👉హైదరాబాద్‌లో సీఎం ఆకస్మిక పర్యటన* ఆగస్ట్ 10: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

అందులో భాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతకుముందు అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని గంగూబాయి బస్తీ, బుద్ధ నగర్‌ను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మంత్రి పొన్నం సమీక్ష..మరో వైపు.. హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.

👉  ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలు దోపిడి కి మార్గ దర్శకాలుగా నిలుస్తున్నారు .. తమిళనాడు హీరోలు రాష్ట్ర అభిమానంలో ఆధార్షాన్ని చాటుకుంటున్నారు .. దోచుకేది కొండంత .. సేవ ఇసుమంత . చారిత్రక యాచక మాయగాళ్లు మన తెలుగు హీరోలు..ఆంధ్రప్రదేశ్ యువత మేధస్సు ను సర్వనాశనం చేస్తున్న కొంతమంది ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలు ..కార్పొరేట్ మీడియాకు పేలాలపై వున్న శ్రద్ద సామజిక భాద్యతపై లేదు..* మేడా శ్రీనివాస్ , విశ్లేషణ,.రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.. రాజమండ్రి

నాటి సినిమాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని  నేటి సినిమాలు ” రెడీ్లైట్ ” ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా విమర్శించారు ..ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్ర తెలుగు అగ్ర హీరోలు అభిమానులను , రాష్ట్రా భవిష్యత్ ను దోచుకుంటున్నారు . తమిళనాడులో అథిక శాతం హీరోలు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు . ఆ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా పాలు పంచుకుంటున్నారు . వర్గాలు ఎన్నైనా ఉండొచ్చును రాష్ట్ర ప్రగతికి సంబందించి అందరు ఒకే మాట, ఒకే బాట అంటు మోదీ సర్కార్ ను ” సుస్సు ” పోయిస్తున్నారు . అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలు రాష్ట్ర భవిష్యత్ కు , ప్రగతికి సంబంధించి అభిమానుల ఆప్యాయతను ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని , తద్వారా అవినీతిని సొంత మార్గాలకు దారి చేసుకుంటున్నారు . ఆంధ్రప్రదేశ్ మట్టి వాసన తెలవనోళ్లు , ఆంధ్రుల త్యాగాలు , పోరాట పటిమ తెలియనోళ్లు నేడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలు ఆంధ్రుల భవిష్యత్ ను దోచుకుంటుంటే తమిళనాడు హీరోలు ఆ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కటిగా మోదీ సర్కార్ ను నిలదీస్తు ఆ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు….*ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొంతమంది హీరోల కిరాయి ప్రచారాల కోసం అభిమానుల ముసుగులో నియమించుకున్న ఒక రకం కిరాయి బృందంతో శృతి మించిన ప్రచారం పొందుతున్నారు . దోచుకున్న దానికోసం చెప్పకుండా అర కొర చేసిన అతి చిన్న చిన్న సేవలను ఖరీదైన ప్రచార మార్గాల ద్వారా ప్రజల వాస్తవ దృషిని మళ్లీస్తుంటారు . ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది తెలుగు హీరోలు దోచుకున్నది కొండంత అయితే సేవ ఇసుమంత కూడా ఉండదు . నేడు ఈ తరహా తెలుగు ప్రచార హీరోలు కొంతమేరకు హీరోలుగా చాలామణి కావొచ్చును , వాస్తావాల్లో ఎప్పుడు ఆ హీరోలు జీరోలు గానే నిలుస్తారు . ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది తెలుగు హీరోలకు రాష్ట్రం ఏమైనా పరవాలేదు. నరేంద్ర మోదీ ప్రక్కన ఫొటో దిగితే చాలు . దోపిడి సొమ్మును కాపాడుకుంటే చాలు.* ఆంధ్రప్రదేశ్ లో ఈ కొంతమంది హీరోలకు ఆంధ్రుల దయ, రాజకీయ బిక్ష కావాలి. వీరు జీవించేది మాత్రం తెలంగాణా రాష్ట్రం లోనే , అ రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడినా , రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టే విధంగా మోదీ సర్కార్ కు భజన చేసినా తెలంగాణా ప్రజలు మాడు పగలగొడతారనే భయం వీరిని అక్కడ వెంటాడుతుంది . ఆంద్రులు అమాయకులు, ఎన్ని సార్లు మోసం చేసినా మోసపోతారానే బావనతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు ఆ కొంతమంది తెలుగు హీరోలు శాపంగా మారారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలు కారణంగా యుక్త వయస్సులో వున్న యువతీ, యువకులు భవిష్యత్ ను సర్వనాశనం చేసుకుంటున్నారు . ఈ హీరోలు జీరోలు అని తెలిసి కూడా ఒక తరహా మత్తులో ఆంధ్రప్రదేశ్ యువత మేధస్సు ను నిర్వీర్యం చేసుకుంటున్నారు . ప్రపంచానికే మేధస్సులో ఎంతో ఆదర్శంగా నిలిచే యువత ఆంధ్రులే నని, అలాంటి యుక్త వయస్సు మొత్తం ఈ హీరోలు ముసుగులో వున్న జీరోల కోసమే పాడు చేసుకుంటు తల్లిదండ్రులకు ఆత్మ ఘోష మిగులుస్తున్నారు . ఒకనాటి తెలుగు సినిమాలు సమాజానికి ఆదర్శంగా నిలిచేవని నేటి సినిమాలు రెడీ్లైట్ ప్రాంతాలకు ఆదర్శం గా నిలుస్తు యుక్త వయస్సు యువతీ యువకులను , వారి భవిష్యత్ కోసం వారు కనే కలలను బుగ్గిపాలు చేస్తున్నారని ఆయన ఏద్దేవా చేసారు .ఆంధ్రప్రదేశ్ లో సినిమా అభిమానులుగా వుండే వారిలో ఎక్కువ శాతం సామజిక స్పృహ, సామజిక భాద్యత లేనివారు . తల్లి దండ్రులను, దేశాన్ని ప్రేమించ లేనివారు . మత్తు కు బానిసలుగా మారిన వారే నని అనటంలో ఏ మాత్రం సందేహం ఉండదు . ఈ రకం అభిమానులను తయారు చేసేది ఆ సినిమా హీరోల కులం పరిశ్రమ నుండే అని బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రజా మీడియా నేడు కార్పొరేట్ మీడియా విష కొరల్లో చిక్కుకుంది ..ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా లో అగ్ర హీరోలు గా చలామణి అవుతున్న వారి మూలంగా ఎంతో మంది యువత జీవితాలు ఉన్నత శిఖరాలకు చేరుకోకుండా వారి బంగారు భవిష్యత్ బూడిదగా మారిందో చెప్పే దమ్మున్న కార్పొరేట్ మీడియా నేడు ఆంధ్ర రాష్ట్రంలో వుందా ! భారతదేశంలోనే అత్యంత కలుషిత కార్పొరేట్ మీడియా వ్యవస్థ వుంది.ఆంధ్ర రాష్ట్రం లోనే ఈ బానిస మీడియా వుంది అని మెజార్టీ ప్రజల వ్యక్తిగత అభిప్రాయం కాదా ! ..కృత్రిమ వార్తలతో వారికి అనుకూల మైన మార్గాలకు చేరుకునే విధంగా కిరాయి ప్రచారాలతో ప్రజల ఆలోచనలను దృష్టిని మళ్ళించటమే కార్పొరేట్ మీడియా కిరాయి పరిశ్రమ భాద్యతగా పెట్టుకున్నది నిజం కాదా ! ఒక అబద్ధాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం కొన్ని వర్గాల్లో మేధస్సు ఎదగకుండా కార్పొరేట్ మీడియా విష వాతావరణాన్ని కల్పిస్తుందా ! లేదా ! అని, సమాజానికి మంచిని పంచాల్సిన సినిమా , మీడియా సంస్థలు నేడు రోతను, అశ్లీలతను , మాఫియా నేరాలను యువత దరికి చేరుస్తున్నాయని ఆయన గుర్తు చేసారు ..ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు హీరోలల్లో కొంతమంది అందుకున్న అనేక ప్రతిష్టాత్మక మైన అవార్డులు అర్హతకు లభించినవా ! అనర్హతకు లభించినవా చెప్పగల విశ్లేషణత్మాకమైన దమ్మున్న కార్పొరేట్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో వుందా ! గాంధీ , నెహ్రుల కన్నా గొప్ప వారు భారతదేశ చరిత్రలో వున్నారని నేటి తరానికి తెలియటానికి సుమారు 100 ఏళ్లు కావొచ్చింది . ఆంధ్ర ప్రదేశ్ లో ఆ తెలుగు హీరోల రోత చరిత్ర తెలుసు కోవటానికి మరెన్నేళ్లు పడుతుందో వేచి చూడాలి..  ఆనాడు ఆధిపత్యం , పెత్తందారి తనం వుంది . నేడు యువతలో చురుకు తనం వుంది. ఆంధ్రప్రదేశ్ లో గల ఆ తెలుగు హీరోల్లో దోపిడి కొండంత వుంటే సాయం ఇసుమంత కూడా ఉండదు . ఆ మాత్రానికే కిరాయి ప్రచారం పీక్స్ లో ఉంటుంది . *ఆ హీరోల వల్ల ఆంధ్ర లో అభిమానులు ఒక రకమైన కృత్రిమ వైరస్ తో జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు . ఈ కృత్రిమ వైరస్ కు మందు లేదు. తిరుగుబాటు ఒక్కటే మార్గం ..చివరకు ఈ తిరుగుబాటుతో ఆ హీరోలు ఏర్పరచుకున్న కంచెను , ఆ వారస కంచెను ప్రజలు తాకిన రోజునే సమ సమాజాన్ని, సమానత్వాన్ని మన దేశం చూస్తుంది. సామాజిక ప్రజా మీడియా ఆవిర్బవిస్తుంది . ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం యువత జీవితాలు యుక్త వయస్సులో దారి మళ్లటానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోగల ఆ తెలుగు హీరోలు పని అయితే, రెండవ కారణం నేటి వ్యాపార కార్పొరేట్ మీడియా వారిది . మూడవ స్థానం పాలకులది . నాల్గవ స్థానం కులం , మతం అంటు నిత్యం ఆశాంతిని ప్రోత్సహించే ఆ కొంతమంది ఉన్మాదులదని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర మనస్థాపం చెందారు .ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి ఆర్ మూర్తి , సిమ్మా దుర్గారావు , ఎమ్ డి హుస్సేన్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , వల్లి శ్రీనివాసరావు, బసా సోనియా , జవ్వాది మోహన్ , సుంకర వెంకట భాస్కర రంగారావు , కాకర ప్రసాద్ , పసుపులేటి వీర్రాజు, మాసా అప్పాయమ్మ , పసుపులేటి సుశీల , అడపా దేవుడు తదితరులు పాల్గొన్నారు .

*మతోన్మాదంలో ఇంత దీనస్థితికి దిగజారిపోయారా?* రష్యా నుండి ఆంక్షలు ఉన్న అధిక సంఖ్యలో పెట్రోల్ దిగుమతి ఎవరు చేశారు? ..*మోడీ మిత్రుడు అంబానీ…అలా దిగుమతి చేసిన పెట్రోల్ ని రిఫైనరీల ద్వారా శుద్ధి చేసి ఎవరు లాభం పొందారు? ..*అంబానీ*..

అలా తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న పెట్రోల్ ని అధిక లాభాలకు ఎవరికి అమ్మారు? ..*యూరోపియన్ దేశాలకు యూరోపియన్ దేశాలకు పెట్రోల్ ఎగుమతులు చేసి ఎక్కువ లాభం ఎవరు పొందారు? ..*మోడీ మిత్రుడు అంబానీ*…ఇది సహించని అమెరికా మరియు యూరోపియన్ మిత్ర దేశాలు అధిక టారిఫ్ ఎవరిపై విధించారు? ..*భారత ప్రజలపైన ఈమధ్య పెట్రోల్ లో చవక ఇతినాల్ ఎవరు కలుపుతున్నారు? ..*నితిన్ గడ్కరీ పిల్లల కంపెనీ*ఇలా ఇథనాల్ కల్పిన పెట్రోల్ ను పెట్రోల్ ధర రేటులో ఎవరికి అమ్ముతున్నారు ..*భారత ప్రజలకు ఇలా ఇథనాల కలిపినా పెట్రోల్ అమ్మకాలపై లాభాలు ఎవరు అర్ధిస్తున్నారు?…*నితిన్ గడ్కరీ పిల్లల కంపెనీ*.. ఇలా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల ఎవరి వాహనాలు పాడైపోతాయి ..*భారత ప్రజల అలా పాడైపోయిన వాహనాలకు 15 ఏళ్లు టాక్స్ కట్టిన వాటిని 10 ఏళ్లకే స్క్రాప్ ఎవరు చేయిస్తారు *మోడీ ప్రభుత్వం*..అయినా సరే నేను మాత్రం దేశం కోసం ధర్మం కోసం అని ఇవన్నీ పట్టి

👉దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది..  కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 20 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.

👉వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన..    పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు.. సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు..అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలను హైజాక్..  చేస్తున్నారని విమర్శ..వైసీపీ నేతలపై టీడీపీ గ్యాంగులు దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయని ధ్వజం.. బాధితులపైనే పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు  బనాయిస్తున్నారని ఆవేదన..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే పోలీసులు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. గతంలో ఎలాంటి కేసులు లేని వారిపై కూడా బైండోవర్ కేసులు పెట్టి వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తమ పార్టీ నేతలే లక్ష్యంగా టీడీపీ గ్యాంగులు దాడులకు తెగబడుతున్నాయని జగన్ ఆరోపించారు. ఆగస్టు 6న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నేత వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, వారి కారును ధ్వంసం చేసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారని తెలిపారు. ఈ దాడుల సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు. వైసీపీ తరఫున పనిచేస్తే ఇలాంటి దాడులే ఎదురవుతాయని భయపెట్టడానికే ఈ దారుణాలకు పాల్పడ్డారని అన్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, బాధితులైన వేల్పుల రాముతో పాటు మరో 50 మందిపై ఆగస్టు 6న మధ్యాహ్నం 3:30 గంటలకు తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ ఆరోపించారు. “ఆగస్టు 8న మా పార్టీ నేతను బెదిరించి, ప్రలోభపెట్టి ఫిర్యాదు తీసుకుని రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే రోజున పులివెందులలో వైసీపీకి ఓట్లు వేసే సుమారు 4,000 మంది ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు, పోలింగ్ బూత్‌లను గ్రామాలకు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మార్చారు. బూత్ కబ్జా, రిగ్గింగ్‌కు ఆస్కారం కల్పించారు” అని ఆయన విమర్శించారు.పోలింగ్ రోజున మీడియా కవరేజీని నియంత్రించి, తమ దాడులు, దౌర్జన్యాలు బయటకు రాకుండా చూడాలని టీడీపీ ప్లాన్ చేస్తోందని జగన్ అన్నారు. “నిజం చెప్పాలంటే వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది. అయినా నాకు దేవుడిపై, ప్రజలపై నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది” అని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు

👉 ఎన్నికల బరిలో కింగ్ నాగార్జున..? జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులు ఎత్తిస్తే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగర్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన సైతం నో చెపితే పలువురు పారిశ్రామిక వేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..