తప్పు జరిగింది.. క్షమించండి: పవన్ .. *తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు..*తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా* ???? టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు.. .. *ఫార్ములా ఈ కారు రేసులో దూకుడు – ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం… *పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*.. *సిరిసిల్లలో కదులుతున్న భూకబ్జాలు డొంక..!.

????ఫార్ములా ఈ కారు రేసు కేసులో దూకుడు ..ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం..
ఈడీ విచారణలో కీలక వివరాల వెల్లడి.. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చగా.. రోజురోజుకూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చగా.. రోజురోజుకూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా.. ఈడీ ఎదుట బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. మాజీమంత్రి కేటీఆర్‌ను విచారించే ముందే వీరిని విచారించడం వల్ల వివరాలు బయటపడుతాయనే ఉద్దేశంతో ముందుగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ ఎంక్వయిరీకి పిలిచింది. వీరి విచారణ ద్వారా కీలక అంశాలను బయటకు తీయొచ్చని అధికారులు భావించారు. దాంతో విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.
* అనుమతులు లేకుండా రూ.55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. తమకున్న పరిధిలోని డబ్బులు బదిలీ చేశామని వెల్లడించారు. తమ పైస్థాయి అధికారి పర్మిషన్ తీసుకొని డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చెప్పారు. రూ.46 కోట్లను విదేశీ మారక ద్రవ్య రూపంలో చెల్లించినట్లు ఒప్పుకున్నారు.
అలాగే.. రెండో దశ రేసింగుకు ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని బీఎల్ఎన్ రెడ్డి తెలిపారు. రెండో దఫాకు అడ్వాన్స్ పేమెంట్ చెల్లించకపోతే రద్దయ్యే అవకాశం ఉందని, రేసింగ్ సక్రమంగా నిర్వహించేందుకే అదే ఉద్దేశంతో డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. ఏఎస్ నెక్ట్స్ మొదటి దఫా రేసింగ్ నిర్వహించిందని, ఆ తరువాత భాగస్వామ్యం నుంచి తప్పుకుందన్నారు. కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించిందని తెలిపారు. వీర్యమే ఆయుధం! మరోవైపు.. ఈడీ, ఏసీబీ విచారణలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ కేడర్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు మరోసారి కేటీఆర్‌కు ఈడీ, ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈసారి ఆయన తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో తమ నాయకుడు అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

???? *తిరుపతి ఘటనా స్థలానికి చంద్రబాబు*
▪️కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్.
▪️సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం.. గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు.. ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా..నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించిన చంద్రబాబు.. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేని ఈవోను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు….
???? *తిరుపతి ఘటనా స్థలానికి చంద్రబాబు*
▪️కలెక్టర్, టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్.
▪️సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం..గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు..ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా..నీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ ఈవోను ప్రశ్నించిన చంద్రబాబు.. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేని ఈవోను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు.
తిరుపతి పట్టణం తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుడిని పరామర్శించి, ఏం జరిగిందో అతని ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఊహాగానాలు, దుష్ప్రచారాలు కాకుండా విషాదానికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను ప్రత్యక్ష సాక్షి ద్వారా తెలుసుకున్నారు ముఖ్యమంత్రి…

???? తప్పు జరిగింది.. క్షమించండి: పవన్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “తప్పు జరిగింది.. క్షమించండి..ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గొడవలు న్నాయి” అని పేర్కొన్నారు.అలాగే మనుషులు చనిపోయారని,ఇది ఆరచే సమయమా అంటూ తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

????తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బి వీ రాఘవులు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు.పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.

????పేట’ప్రిన్సిపల్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య*’
నరసరావుపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్లో వేద పాఠశాల ప్రిన్సిపల్ కోట కృష్ణమూర్తిపై బ్రాహ్మణ సంఘం పెద్దలు ఫిర్యాదు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండలోని టీటీడీ శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన్ పీఠం పాఠశాల ప్రధాన ఆచార్యుడు కోట కృష్ణమూర్తి వ్యవహారశైలి కారణంగా విద్యార్థి సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు.

????ఒంగోలు లో వైసిపి నాయకులు గోపిరెడ్డి ఓబులరెడ్డి సతీమణి గోపిరెడ్డి మహాలక్ష్మి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన మాజీ మంత్రి వర్యులు, వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ .

???? *తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా*
ఆంధ్రప్రదేశ్ : ‘తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరూ బాధ్యత వహించాలి’ అని వైసీపీ నేత రోజా అన్నారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి సంబంధం లేకుండా 105BNS సెక్షన్ కింద కేసు పెట్టారు.
తిరుపతికి ఏటా లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా వాళ్ల కోసం ఏర్పాట్లు చేయలేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.
FIRలో సెక్షన్ 105BNS పెట్టకుండా సెక్షన్ 194BNS పెట్టి ప్రమాదవశాత్తూ జరిగిందని చేతులు దులిపేసుకున్నారన్నారు….

???? టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
తొక్కిసలాట వల్ల కాదు భక్తులు వాళ్ళంతట వాళ్లే పడిపోయారు.ఇందులో టీటీడీ వైఫల్యం ఏమి లేదు.తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు.బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు – కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్…

????సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో… *ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు* ప్రకాశం జిల్లా కంభం..
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో నేడు ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో ముగ్గుల పోటీని నిర్వహించారు. అనంతరం భోగిమంటలు వేసి సంక్రాంతి పండుగ నృత్యం అలరించారు.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీభాష మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో పండిన పంటలను ఇళ్లకు సంతోషంతో చేర్చుకునే సందర్భంలో ఉత్సాహంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారన్నారు.కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకుల బృందం భూపని నారాయణ, గుండాల ముక్తేశ్వరరావు,నారాయణ ఏనుగుల రవికుమార్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి ,పివి ఆంజనేయులు,షరీఫ్, డేవిడ్,భువనగిరి అరుణ, కైతా రాజేశ్వరి,వనజ,బ్యూలా పాలిసెట్టి నవీన్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

???? కందుకూరు పడమటి మంగళ పాలెం అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సిడిపిఓ శర్మిష్ఠ ప్రకాశం గారు హాజరయ్యి పిల్లలకి భోగి పండ్లు పోశారు మరియు బొమ్మల కొలువు ఎద్దుల బండ్ల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి పండగ వాతావరణం సృష్టించటం చాలా సంతోషంగా ఉందని మెచ్చుకున్నారు
????ఇలాకా సిరిసిల్లాలో కదులుతున్న భూకబ్జాలు డొంక..????
????భూములు కబ్జా చేసిన కేటీఆర్ అనుచరులు BRS నేతల అరెస్టు.,
????280 ఎకరాల రికవరీ.,
????ఒక్క జిల్లాలోనే 2000 ఎకరాల కబ్జా.,
????అరెస్టుల భయంతో కొందరు #BRS నాయకులు స్వచ్ఛందంగా భూములు వెనక్కి….
ఖబర్దార్ కెసిఆర్ & కేటీఆర్
ఇది ప్రజాపాలన.
???? గాంధీ భవన్ లో ముగిసిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం .
ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన సమావేశం..
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్,సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీల తోపాటు 23 మంది సభ్యులు పాల్గొన్నారు.. హైదరాబాద్ ఇంచార్జ్ అమీర్ ..

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్