14 విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు.. వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు..IHEFను ప్రారంభించిన విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ..కడప సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిరసన..నెల్లూరు లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అగ్నిప్రమాదం..నిద్రమత్తులో ఆటో నుండి జారి వ్యక్తి మృతి ..వివాహా కార్యక్రమాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్..వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి..

????ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా  రూ.6 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టుల   పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు . రాజధాని ప్రాంతానికి  నిరంతర  విద్యుత్ సరఫరా కోసం  తాళ్లాయపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్‍ను ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ఇది.
రాష్ట్రంలో రూ.5,407 కోట్ల వ్యయంతో చేపట్టిన14 సబ్స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం తో పాటు ఐదు నూతన సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు
గురువారం ప్రారంభించనున్నారని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని తాళ్వాయి పాలెంలో రాష్ట్ర ఇంధన రంగంలోనే మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్స్టేషన్ (GIS)ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
???? కరెంట్ ఛార్జీలు పెంచను: ఏపీ సీఎం చంద్రబాబు*
????రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ,హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.

???? కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన. *మేయర్ ఛాంబర్ లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేసిన వైనం. *మేయర్ వేదిక వద్ద కుర్చీ లేకపోవడంతో నిలబడే ఉన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. *నిల్చొని నిరసన వ్యక్తం చేసిన మాధవిరెడ్డి.*
సత్యసాయి జిల్లా : హిందూపురం మున్సిపాలిటీపై కన్నేసిన టీడీపీ – మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం – టీడీపీలో చేరిన చైర్‍పర్సన్, 14 మంది కౌన్సిలర్లు – రేమేష్‍ను చైర్మన్ పదవికి ఎంపిక చేసిన బాలకృష్ణ – కౌన్సిలర్లు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం – హైదరాబాద్ క్యాంప్‍లో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు – నోటిఫికేషన్ రాగానే హైదరాబాద్ నుంచి నేరుగా హిందూపురం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేసిన టీడీపీ ?
మార్కాపురం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలైన ప్రదాన ఏరియాలోని కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం…. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు.
*????నెల్లూరు నగరంలోని జిల్లా వైద్యాధికారి (DMHO)కార్యాలయంలో అగ్నిప్రమాదం…*
ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో పలు రికార్డులు తో పాటు, కొంత ఫర్నిచర్ కూడా దగ్ధం…
మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది..
????*వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు*
• వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. • సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. • వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.
• వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు..కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.
????అమరావతిలోని విట్ యూనివర్సిటీ ప్రాంగణంలో విట్-ఏపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ (IHEF)ను విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన అధునాతన డ్రైవర్ లెస్ వ్యాన్, డ్రోన్, రోబోట్ వంటి నవీన ఆవిష్కరణలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ… యువత ఉద్యోగం సాధించడంపై కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తయారుకావాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్టార్టప్‌లను ప్రారంభించాలన్నారు. ఇందుకు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తుందని, రూ.250కోట్లతో సీడ్ ఫండ్ ను కూడా ఏర్పాటుచేశామని చెప్పారు.
యువత ఆకాంక్షలకు మద్దతుగా నవీన ఆవిష్కరణలు, పరిశోధనలు, అకడమిక్ ఎక్సలెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉండేలా బలమైన విద్యావ్యవస్థ నిర్మాణానికి కలిసి పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
????కడప జిల్లా…జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన విద్యా సాగర్ నాయుడు…పూర్వపు ఎస్పి హర్షవర్ధన్ రాజును బదిలీ చేయడంతో ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కు అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం.
????హిందూపురం నియోజకవర్గం చిలుమత్తూరు మండలంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులకు సహకరించారని పరిగి ఏఎస్ఐ హిదాయతుల్లా ను సస్పెండ్ చేసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ V రత్న_అధికారకంగా సమాచారం ఇచ్చిన పరిగి ఎస్సై రంగడు యాదవ్_
????మార్కాపురంలో ప్రారంభమైన ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రక్రియ…. మున్సిపల్ మరియు పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రక్రియలో భారీగా మోహరించిన పోలీసులు.
????పూరిమెట్ల వారి కళ్యాణంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*గిద్దలూరు మండలం, నరవ గ్రామంలోని లక్ష్మినరసింహ స్వామి కల్యాణ మండపంలో పూరిమెట్ల నరసింహాచార్యులు కుమారుడు చి. నవీన్ కుమార్ మరియు చి.ల.సౌ వైష్ణవి లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు..
????సూరె వారి వివాహా కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్*
*గిద్దలూరు పట్టణంలోని సంజీవరెడ్డి నగర్ లోని రిషిత అపార్ట్మెంట్ లో సూరె మురళీధర్ రెడ్డి కుమార్తె చి.ల.సౌ ఉమాప్రియా మరియు గంగా ప్రకాష్ రెడ్డి లకు జరగనున్న వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గోని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గోన్నారు.*
????కొనకనమిట్ల మండలం,చినారికట్ల పంచాయతీ సిద్దవరం వద్ద రూ.35.50 కోట్ల తో నిర్మించనున్న 132/33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని అమరావతి రాజధాని నుండి వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .ఈ వర్చువల్ కార్యక్రమంలో చినారికట్ల నుండి జిల్లా కలెక్టర్ .ఏ.తమీమ్ అన్సారియా,మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
????నిద్రమత్తులో ఆటో నుండి జారీ వ్యక్తి మృతి ..
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహద్దిన్ పురం నాగులవరం మార్గం మధ్యలో ఆటో ప్రక్కన కూర్చొని ప్రయాణిస్తున్న వ్యక్తి నిద్ర మత్తులో ఆటో నుండి జారీ కింద పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో వైద్యం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడచికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే అర్ధవీడు పంచాయతీ లోని నారాయణ పల్లె గ్రామానికి చెందిన శీలం రామకృష్ణారెడ్డి (45)సం”మృతుడు గ్రామంలోని నిమ్మ తోటలో కాపలాదారునిగా వుంటూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఎప్పటిలాగే నిమ్మకాయలు కోసుకొని తోట యజమానితో కలిసి ఆటోలో వెళ్లుతూ ఆటోనుండి జారిపడిమృతి చెందడంతోకుటుంబ సభ్యులరోదన చూసేవారిని కంటతడి పెట్టించింది మృతుడికి భార్య,కుమారుడు, కుమార్తె ఉన్నారు కుమార్తెకు పెళ్ళికాగా కుమారుడు చదువు కుంటున్నాడు.
????3 ఏళ్ల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని వినతి*
వెలుగు విఓఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కోరుతూ కంభం మండల వెలుగు వివోఏలు గురువారం వెలుగు కంభం మండల ఏపిఎం లకు కంభం మండల తహశీల్దార్ కార్యాలయపు అధికారి కి, కంభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయపు సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లను ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెలుగు విఓఎల సంఘం (సిఐటియు అనుబంధం) కంభం మండల అధ్యక్ష , కార్యదర్శులు పెద్దిరెడ్డి.శ్రీలక్ష్మి , దొంతా కాశీ రత్నం, విఓఏ ల సంఘం నాయకులు రహమత్ , హసీనా , వెల్పుల విజయ , ఉయ్యాల వాడ రత్నమ్మ , తదితర వివోఏలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!