ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం అక్రమం..ఎస్బి ఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది.. పీసీసీ చీఫ్ షర్మిల.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందంటూ ప్రజలను మోసం చేశారు.. గిద్దలూరు టిడిపి ఇన్చార్జి ముత్తుముల.. ముత్తుముల సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు!!!

????విజయవాడ లోని గాంధీనగర్ ఎస్ బి ఐ బ్యాంక్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరసన..

సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తుంది.. బాండ్స్ ను బయట పెట్టాలని కోర్టు చెప్పింది..
ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం ప్రవేశ పెట్టింది బీజేపీ..
ఇది సక్రమం కాదు…అక్రమం..ఎవరు ఎంత ఇచ్చారో తెలియని పరిస్థితి..బీజేపీ ఎక్కువ లబ్ధి కోసమే ఈ బాండ్స్..ఇది బీజేపీ క్విడ్ ప్రోకో
అక్రమ డబ్బు కోసమే ఈ పథకం.. ఇవ్వాళ ఎస్బి ఐ ను బలి చేస్తున్నారు.ఎస్బి ఐ ఒక ప్రజల బ్యాంక్..కానీ ఎస్బి ఐ
మోడీ బ్యాంకు గా వ్యవహరిస్తుంది..ఎస్బి ఐ
ప్రజల సంస్థ కాదు..మోడీ సంస్థ.. మోడీ అధీనంలో తీసుకున్న సంస్థ అని పీసీసీ చీఫ్ షర్మిల
ఆరోపించారు.విజయవాడ లోని గాంధీనగర్ ఎస్ బి ఐ బ్యాంక్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
బాండ్స్ బయట పెట్టాలంటే 10 నిమిషాల పని అని ఎస్బి ఐ కి మోడీ మీద ఇంత భక్తి కరెక్ట్ కాదని,వెంటనే ఎస్బి ఐ అన్ని వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బాండ్స్ బయటకు వస్తె బీజేపీ ఇరుక్కుంటుందని బాబు,జగన్ బయట పడతారు అని భయం అని,కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి భయం లేదన్నారు.దొంగతనంగా దోచుకోవాల్సిన అవసరం లేదని,మోడీని కాపాడేందుకు ఎస్బి ఐ తాత్సారం చేస్తుందని,ఎస్బి ఐ చెప్తున్న సమాధానం హాస్యాస్పదంగా ఉందని,బీజేపీకి ధైర్యం ఉంటే బాండ్స్ బయట పెట్టమని అడగాలని ప్రజలకు నిజాలు తెలియాలని డిమాండ్ చేశారు.

????అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టును, పూర్తయింది అంటూ జాతికి అంకితం అని ఆర్భాటాలు చేసి, జగన్ రెడ్డి ప్రజలను మోసం చేశారు..10వేల మంది నిర్వాసితులను రోడ్డున పడేసి పైలాన్ ఆవిష్కరించారు..గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల.

దోర్నాల మండలంలోని
వెలుగొండ ప్రాజెక్టు వద్ద నిన్న జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాం అంటూ చేసిన ఆర్భాటం ప్రజలను మభ్యపెట్టడమేనంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ముత్తుముల అశోక్ రెడ్డి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజలు, రైతుల ఓట్లు దండుకోవడం కోసమే జగన్నాటకం ఆడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇవ్వకుండా ఎలా పూర్తయిందంటూ వ్యాఖ్యానించారని, నిన్న జరిగిన కార్యక్రమం కేవలం ఒక బూటకం అన్నారు.ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయితే నీళ్లు ఇచ్చి జాతికి అంకితం చేస్తారని కానీ ఈ బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి పూర్తికాని ప్రాజెక్టు, పూర్తికాని కాలువలు ఉన్న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాననడం విడ్డూరం ఉందన్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, వైసిపి మాయమాటలు నమ్మి పరిస్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించి జగన్ నాటకానికి తెర దింపుతారని తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*
????ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 100 మైనార్టీ కుటుంబాలు*


ప్రకాశం జిల్లా, కంభం మండలం, తురిమెళ్ళ గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో స్థానిక సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, షేక్ రసూల్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 100 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్ధం పూచ్చుకున్నారు. ఈ సందర్బంగా వారికీ అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులంతా టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో
జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబా,
స్థానిక టీడీపీ నాయకులు పాల్గోన్నారు.
*????ఖాసీం పీరాను పరామర్శించిన ముత్తుముల* ఇటీవల ఆటో బోల్తా పడిన ఘటనలో కాలు ఫ్రాక్చర్ అయ్యి గిద్దలూరు పట్టణంలోని డి జి ఆర్ వైద్యాశాలలో గత చికిత్స పొందుతున్న బెస్తవారిపేట పట్టణానికి చెందిన షేక్ ఖాసీం పీరాను గిద్దలూరు టీడీపీ టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకొని, వారికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వారితో పాటు బెస్తవారిపేటకు చెందిన షేక్ రషీద్, మొహమ్మద్ రహమత్ భేగ్ తదితరులు పాల్గోన్నారు..????ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ అల్తాఫ్ .. ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని 12వ వార్డులో టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ షేక్ అల్తాఫ్ హుస్సేన్ ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులతో సహా వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టిడిపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*