పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమనేత,జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు….సీఎం జగన్ యువతను మోసం చేసారు..టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష….మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు

♦టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు వచ్చినప్పటి నుంచి అటు రాజకీయాలలో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి.. టిడిపి జనసేన కూటమిలో 118 సీట్ల జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో టిడిపికి 94 జనసేనకి 24 సీట్లను కేటాయించారు.. ముఖ్యంగా ఇందులో జనసేన సీట్ల విషయంపై రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 175 సీట్లలో కేవలం 24 సీట్లు తీసుకోవడం ఏంటనే విషయంపై అటు అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్ ఎలా 24 సీట్లను అంగీకరించారా అనే విషయంపై చర్చలు జరుగుతున్న సమయంలో  జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీట్లను చాలా తక్కువ తీసుకోవడం పైన తప్పు పడుతున్నారు.. ఈ కార్యక్రమంలోని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పైన కాపు ఉద్యమ నేత జేఏపీ నేత రామ్ సుధీర్  సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కొన్ని వేల కోట్ల రూపాయలు అందుకున్నారని దీంతో కాపులను సైతం మోసం చేశారంటూ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశారని 2019 తర్వాత కూడా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొన్నారని కోట్లు పెట్టి కారు కొన్నారని అసలు పవన్ కళ్యాణ్ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఆయన తెలిపారు.. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తానంటూ ఫైర్ అయ్యారు. పార్టీ పెట్టి మరి కాపులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డును పడేస్తున్నారంటు  రామ్ సుధీర్ ఆరోపించారు.. పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేస్తున్నారని.. నమ్మిన వ్యక్తుల్ని మోసం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీ పేరుతో పలు రకాల సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తున్నారని పార్టీ సభ్యత్వాల పేరుతోనే ఒక స్కాం జరుగుతోందంటూ తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన అభ్యర్థులను మోసం చేస్తున్నారంటూ రామ్ సుధీర్ ఆరోపించారు.

  • ????ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేసాడని టి.యన్.యస్.యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ బాష ఆరోపించారు.
  •  సోమవారం పొదిలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అమ్మవడి పథకం అంతా మోసం అని ఆయన ఆరోపించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను ఈ ముఖ్యమంత్రి పెడదారి పట్టిస్తున్నారని జాబ్ క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం లక్షల ఉద్యోగ ప్రకటన చేస్తానని యువతకు హామీ ఇచ్చి మోసం చేసారని ఆరోపించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రలో డ్రగ్స్ మాఫియా వంటివి వాటికీ పొత్సాహం ఎక్కువగా ఇస్తున్నారని ఏద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం త్వరలో ఉందన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మైనారిటీ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు.. కంభం:గిద్దలూరు లో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం నిర్వహించనున్న మైనారిటీ సమావేశానికి కంభం పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పలు వాహనాలలో కంభం పరిసర ప్రాంతాల నుండి తరలి వెళ్లారు.ఈసందర్భంగా..ముస్లింల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ను ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి అతార్ షేక్ హుస్సేన్(దాదా),మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

????విద్యుత్ షాక్ తో బాలుడి మృతి*..చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్ కు చెందిన బాలుడు అబు బకర్ (11) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోని విద్యుత్ మోటార్ (మంచి నీళ్ళ కోసం) వేయబోయి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు తెలిపారు..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*