కాంగ్రెస్ ప్లస్ కామ్రేడ్స్…ఏపీలో కొత్త కూటమి…!!!

ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు.

ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీలో సీపీఎం పోటీ చేసే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏపీలో ఎన్నికల్లో పోటీ మీద కీలక డెసిషన్ తీసుకుంది. మొత్తం 175 సీట్లకు గానూ 26 సీట్లకు అలాగే 25 ఎంపీ సీట్లకు గానూ 3 సీట్లకు పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన మూడూ కూడా బీజేపీతోనే ఉన్నాయని దాసోహం అంటున్నాయని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు. ఈ మూడు పార్టీలలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుందని ఆయన విమర్శించారు. ఏపీకి ఏమీ చేయని బీజేపీని ఈ మూడు పార్టీలు భుజాన మోస్తున్నాయని అంటున్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరించింది అని ఆయన విమర్శించారు. ఇంతచేసినా బీజేపీతోనే పొత్తులు అంటూ తిరుగుతున్న ఈ పార్టీలను అన్నింటినీ ఓడించాలని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తాము అధికారంలోకి వస్తే కొంటామని లోకేష్ చెబుతున్నారని అంటే బీజేపీ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన నిందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైసీపీ నేతలు అనడమేంటి అని వి శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ కర్నూల్ రాజధానులు అని చెప్పినా అమరావతితో సహా మూడింటిలోనూ అభివృద్ధి చేయని వైసీపీ ఇపుడు ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకం ఆడుతోందని ఆయన తప్పు పట్టారు. రాజధాని పేరుతో రియల్ దందాలకు తెర లేపడం తప్ప నిజంగా జరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధిని కోరుకునే శక్తులు రాజకీయ పార్టీలతో తాము కలసి పనిచేస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టం మేరకు రావాల్సిన వాటి విషయంలో తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్లేందుకు సీపీఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని ఆయన అంటున్నారు. సీపీఎం అయితే కాంగ్రెస్ తో సై అంటోంది. ఇపుడు సీపీఐ చెప్పాల్సి ఉంది. ఆ పార్టీ ఈ నెల 20న తన పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. కొంత ఊపు వచ్చింది. దాంతో వామపక్షాలు కూడా తోడు అయితే ఇండియా కూటమి ఏపీలో ఆవిర్భవిస్తుంది. అదే టైం లో బీజేపీ జనసేన టీడీపీతో ఎన్డీయే కూటమి మరో వైపు ఉండనుంది. వైసీపీ ఒంటరి పోరు చేయనుంది.

????ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా..


పొదిలి మండలం కుంచేపల్లి గ్రామానికి చెందిన మారం కోటిరెడ్డికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి రూ.1,20,000/- మంజూరు కాగా గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం బాధితునికి చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా బాధితుడు ముఖ్య మంత్రి జగనన్న కు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.*
????పొదిలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా……..
పొదిలి పట్టణంలోని ఆంజనేయ స్వామి వారిని గిద్దలూరు శాసన సభ్యులు, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు బుధవారం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే అన్నా పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించారు.
????తప్పిపోయిన బాలుడిని అప్పగించిన గిద్దలూరు పోలీసులు


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో తప్పిపోయిన బాలుడిని బుధవారం అర్బన్ సీఐ సోమయ్య వారి సిబ్బంది తల్లిదండ్రులకు అప్పగించారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్