దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది:- మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్

 

ఆంధ్ర మిర్రర్ , మహారాష్ట్ర – మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఒక జాతీయ సదస్సును *ఎ స్టెప్ టువార్డ్స్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్* అనే అంశంపై నిర్వహించింది. దేశంలో సమ్మిళిత అభివృద్ధి ప్రాముఖ్యత గురించి మరియు సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ప్రక్రియలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు నిర్వహించ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.తహ్రీక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మెహమూద్ ఖాన్ మాట్లాడుతూ.. దేశంలోని కొందరు తన డబ్బులతో కొనుక్కున్న బూట్లు ధరించడాని అవకాశం లేదని, నేటికీ ప్రజలు సమానత్వం కోసం తహతహలాడుతున్నారని, దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు విస్తృతంగా ఉన్నాయిఅని, దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలని ఆయన అన్నారు. మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

ఎంపీజే విజన్ గురించి మహ్మద్ అనీస్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి వ్యక్తి గౌరవానికి రాజ్యాంగం హామీ ఇస్తుందని, ఇది చాలా ముఖ్యం అని,బాబా సాహెబ్ కలలుగన్న సామాజిక న్యాయం ఒక కలగానే మిగిలిపోయింది అని సామాజిక ప్రజాస్వామ్యం కోసం ప్రజలందరూ పోరాడవలసి ఉందని అన్నారు.అభివృద్ధి గురించి మాట్లాడి ప్రజలను మేల్కొలపాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపీజే మహారాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ నేడు దేశంలో పురోగతి ఉందని, అయితే ఈ ప్రగతి ఫలాలు అందరికీ అందలేదన్నారు.నేడు, దేశం ఆకలి, వ్యాధులు, పోషకాహార లోపం మరియు నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది అని, శాంతి,న్యాయాన్ని నెలకొల్పడమే ఎంపీజే లక్ష్యమని, దేశంలో పేదలు మరింత పేదలుగా మారడం, ధనికులు మరింత ధనవంతులుగా మారడం చూస్తున్నాం. ఇదొక పెద్ద సమస్య మారిపోయిందన్నారు దీనికోసం ఎంపీజే ప్రజలను చైతన్యం చేస్తుందని అన్నారు.

జమాతే ఇస్లామీ హింద్ మహారాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్ ఫలాహి మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేలా నాయకులు బాధ్యత వహించాలన్నారు.నేడు దేశంలో అభివృద్ధి ఉంది కానీ ప్రతి ఒక్కరికీ ఈ అభివృద్ధి ఫలాలు అందడం లేదనీ,భారతదేశం సంక్షేమ రాజ్యం, ఇది ప్రజా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ఉండాలి, కానీ నేడు దేశం కార్పొరేట్ సంక్షేమ రాజ్యంగా మారిందనీ, దీనికి నాయకులు బాధ్యత వహించాలనీ, దీనికి దేశ ప్రజలు గురుతర బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుందన్నారు.

జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు సలీమ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. ఈరోజు విద్వేషాన్ని మరింత పెంచే వాడు పెద్ద జాతీయవాది అని, నేడు దుష్ట శక్తులు అధికారంలో ఉండి దేశీయ మీడియా అండదండలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.మతం మనిషిని, మనిషిని కలుపుతుంది, కానీ నేడు మతం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసే పని జరుగుతోంది. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ ఆదర్శాలను అనుసరించి దేశాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…