Day: November 1, 2025

👉కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన.. ఘటనలో 9 మంది భక్తులు మృతి, 13 మందికి గాయాలు..👉పలాస సిహెచ్ సి కి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి లోకేష్.. 👉విపత్తులో విస్తృత సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడిన ప్రభుత్వ శాఖల సిబ్బందిని గౌరవించుకోవడం చాలా సంతోషకరం సీఎం చంద్రబాబు…👉 నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య..👉 రియాజ్ ఎన్కౌంటర్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ..👉కన్నబిడ్డ శవాన్ని కొనుక్కున్న తండ్రి..*బెంగుళూరు..ఇదేమి దేశం..👉 చాక్లెట్ల ఆశ చూపి కోనసీమలో 6వ తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ 52ఏళ్ల వ్యక్తి ❇️రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు* .. *వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*

Read More »

👉పవన్ కళ్యాణ్ రాకతో నిరాశకు లోనైన  రైతులు**.. 👉 తుఫాను దాటికి దెబ్బతిన్న రోడ్లు, వాటి పునర్నిర్మాణానికి అయ్యే వ్యయంపై సమగ్ర నివేదిక రూపొందించండి: మంత్రి డా.డోలా శ్రీ..👉పాత నేరస్థులపై పటిష్ట అనుసరణ.. ఎమ్.ఎస్.సీ.డి పద్దతితో జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టే విధానాలు అనుసరిస్తున్న ప్రకాశం పోలీసు బృందం*..జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో “ఏక్తా దివస్ కార్యక్రమం..👉రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌పై సస్పెండ్..👉మొంథా తుఫాను బాధితుడికి తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ చేయూత* తర్లుపాడు..

Read More »