Author: Andhra Mirror

లక్ష మందితో సీఎం బహిరంగ సభ .. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం:మంత్రి కోమటిరెడ్డి.. మర్రి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య…ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. రాజ్యసభలో నోట్ల కట్టలు ఎవరివో???….ముదురుతున్న‌ సంధ్య థియేట‌ర్ వ్య‌వ‌హారం… అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్.. మరో ఆడపిల్ల వద్దని భార్యను కూతుర్ని చంపేసిన కిరాతకుడు.

Read More »

రాజ్యసభలో డబ్బుల దుమారం.. వైసీపీ ట్రూత్ బాంబ్… తెరపైకి ఘోరమైన వీడియో! .. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ సహా 11 మంది అరెస్ట్‌ !..మాజీ మంత్రి విడదల రజనిపై గురువారం యడవల్లి దళిత రైతులు ఫిర్యాదు …కోట్ల రూపాయలు తీసుకొని ఎన్నారైలను మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి…గృహ నిర్బంధంలో మాజీ మంత్రి హరీష్ రావు.. నంద్యాలలో ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం.. కలకలం సృష్టిస్తున్న సెల్ఫీ..ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ … పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల, మార్కాపురం ఎమ్మెల్యే కందుల..

Read More »

సెకి ఒప్పందాలపై ఏసీబీకి షర్మిల ఫిర్యాదు .. షర్మిల ఆరోపణలను పర్సనల్ ఇష్యూస్ అంటున్న వైసిపి నేతలపై ఆగ్రహం … బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఖేలో ఇండియా పధకం నిర్వహణపై మాగుంట ప్రశ్న.. మంగళగిరిలో, గిద్దలూరులో ఎర్రచందనం స్వాధీనం.

Read More »

ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసింది – రాహుల్‌గాంధీ .. ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి లోకేష్.. మంత్రి డోలా సమక్షంలో20 దళిత కుటుంబాలు టీడీపీలో చేరిక…. . మంగళగిరిలో మంత్రి లోకేష్ ను కలిసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల.. రైతులకు అవగాహన (కంభం)…. విద్యార్థులకు అవగాహన (కంభం)

Read More »

రైతుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించిన ఉపరాష్ట్రపతి* – ఏం హామీలిచ్చారు.. ఎందుకు నెరవేర్చడంలేదు? ..26 జిల్లాలు ప్రాతిపదికను రద్దు చేసి పాత 13 జిల్లాలనే ప్రకటించే యోచనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం! ..ఇళ్ల పట్టాల పంపిణీలో భారీ కుంభకోణం…విక్రాంత్‌, విజయసాయి రెడ్డి, అరబిందో కంపెనీలపై సీఐడీ కేసు నమోదు .. ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటే- షర్మిల.. రఘురామ కేసులో హాట్ టాపిక్‌గా తులసి– ఎవరీయన?..బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బంది..* *15వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ…వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు..ముఖ్యమంత్రిని “ఆహ్వానించిన” కడప ముస్లింలు:..జాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి…మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్..

Read More »

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది: టిడిపి ఎమ్మెల్సీ .. “వారు బియ్యం వ్యాపారం చేయడంలేదు: మంత్రి పయ్యావుల.. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు.. “బూడిద కాదది…తగ్గనంటున్న జేసీ !.. పల్నాడు జిల్లాలో AP ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పర్యటన.. డిప్యూటీ సీఎం కలిసిన ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు,గెస్ట్ లెక్చరర్లు .. మహిళను బెదిరించి వైసీపీ నేత అత్యాచారం..విద్యార్థినులకు అసభ్యకర మెసేజులు చేస్తున్న శ్రీచైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్..ఏసీబీ వలలో చిక్కిన ముత్తుకూరు తాసిల్దార్ బాలకృష్ణారెడ్డి… సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం (బి పేట).. కిమ్స్ హాస్పటల్స్ లో బెంటాల్స్ సర్జరీ విజయవంతం.. పాము కాటుకు బాలుడు మృతి

Read More »

మోడీ మీకిది తగునా… పేదల డబ్బు బిలియనీర్స్ కి ఇస్తారా ?..పోర్ట్ లో రేషన్ బియ్యంతో ఉన్న షిప్ లలో ఒకటి ఏపీ ఆర్థిక మంత్రి వియ్యంకుడిది-షర్మిల ఆరోపణ..APCR జాతీయ ప్రధాన కార్యదర్శి నదీమ్ ఖాన్‌పై ఢిల్లీ పోలీసుల వేధింపులు.. ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం.. తన భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సోదరుడు సతీష్ ఆక్రమించారని ఆరోపణ .. బి ఎడ్ కాలేజీ యాజమాన్యాల అక్రమాలపై విరుచుకుపడ్డ ప్రజా సంకల్ప వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు

Read More »

రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు..గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్..రైతన్నలకు సన్నాలకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి.. ఏక కాలంలో 18 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..మంత్రి సీత‌క్క‌ .. కాంగ్రెస్ ప్రభుత్వం-రైతు ప్రభుత్వం..మంత్రి కోమటిరెడ్డి.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం… అమాయక లంబాడి ప్రజల పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలి-ఎల్ హెచ్ పి ఎస్ డిమాండ్…. సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ… తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: ఆర్జీవీ..

Read More »

కొంతమంది బిలియనీర్లు మాత్రమే లబ్ది పొందినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలో పురోగతి ఉండదు రాహుల్ గాంధీ ..స్నేహితుల అభివృద్ధి కోసమే మోడీ ప్రభుత్వం: ప్రియాంక … ఏ పీ నుంచి రాజ్యసభకు మూడు సీట్లల్లో రెండు టీడీపీ కీ ఒకటి బిజెపి కీ నాగబాబు కు నో ఛాన్స్..ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాలను పరిశీలించిన అధికారులు..బట్టబయలవ్వుతున్న ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన రామలక్షుమ్మ బాగోతం.. దువ్వూరులో దారుణ హత్య

Read More »