బీజేపీతో టీడిపి పొత్తు వెనక చంద్రబాబు వ్యూహం ఏమిటి ???

 

చంద్రబాబు  ఊరకే పొత్తులకు వెళ్లరు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది. ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీకి ఏమి లాభం అన్న చర్చను అందరూ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే అదే నిజం అని కూడా అనిపిస్తుంది. అర శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఏపీలో నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీకి పొత్తు ఏమిటి అని ఆశ్చర్యం ప్రకటించేవారూ ఉన్నారు. కానీ చంద్రబాబు ఊరకే పొత్తులకు వెళ్లారు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది.  జనసేనతో పొత్తు వల్ల ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీ వెంట నడుస్తుంది. అలాగే సినీ గ్లామర్ కలిగిన పవన్ వెంట ఉంటే కామన్ ఓటర్ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇక యూత్ ఓట్లు కూడా టీడీపీకి టర్న్ అవుతాయి. ఎలక్షనీరింగ్ లో జనసేన క్యాడర్ సాయం కూడా ఆయాచితంగా లభిస్తుంది.దాంతోనే ఎవరు ఏమి అనుకున్నా చంద్రబాబు జనసేనకు సీట్లు ఇస్తూ పొత్తులను కుదుర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓకే అయింది. ఇక ఇపుడు చూస్తే బీజేపీ విషయం. బాబు ఇటీవల స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ పొత్తులు పెట్టుకుని వచ్చారని టాక్. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారు అన్నది మరో ప్రచారం. ఇలా చేయవచ్చా అన్నది కూడా సొంత పార్టీతో పాటు బయట కూడా చర్చ సాగుతోంది. కానీ ఏపీలో జగన్ ని కట్టడి చేయాలంటే బీజేపీ సాయం తప్పసరి అని బాబు భావిస్తున్నారు. నిజానికి చూస్తే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నారు. ఎలక్షనీరింగ్ లో ఆయన్ని కొట్టడం టీడీపీకి ఈ టైం లో చాలా కష్టం. ఆయనకు తోడు బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉంది. బీజేపీ ప్లస్ జగన్ అంటే అగ్నికి వాయువు తోడు అయినట్లే.  దాంతో పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ దారుణంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు బూతుల వద్ద టీడీపీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే నాధుడు ఉండడని అంటున్నారు. అందువల్ల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని తమ వైపు తిప్పుకుంటే జగన్ ని కట్టడి చేయవచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడ. అంతే కాదు మనీ ఫ్లో విషయంలో కూడా ఫ్రీ మూమెంట్ ఉండాలీ అంటే కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ అండ కావాలి. బీజేపీని తమ వైపు తిప్పుకుంటే అర్ధ బలం అంగబలం ఒకేసారి టీడీపీ జట్టులోకి వచ్చేస్తాయి. అందుకే చంద్రబాబు తెలివిగానే పావులు కదిపారు అని అంటున్నారు. అయితే బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేస్తే ఈ లాభం కాస్తా గూబల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.  ఇపుడు చూస్తే బీజేపీని అవును అనిపించుకుంటే ఆ తరువాత చంద్రబాబు చాణక్యంతో సీట్ల సర్దుబాటులోనూ పై చేయి సాధిస్తారు అని అంటున్నారు. అంతేకాక బిజెపి ఈవీఎంల ద్వారా గోల్మాల్ చేసి అధికారంలోకి వస్తుందని, లేదంటే అవతలి పార్టీకి చెందిన   ఎమ్మెల్యేలను కొనుగోలు చేసో  అధికారంలోకి రావడం లేదా తమతో చేయి కలపని  పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడం వంటి అనేక కుట్రలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు కోడై కూర్చున్న విషయం తెలిసిందే . ఈ కిటుకులు తెలిసిన   వారు ఏపీలో ఇద్దరే ఇద్దరు. ఒకరు చంద్రబాబు. రెండవ వారు జగన్.తాము కానీ తమ ప్రభుత్వాలు గానీ మనుగడ సాధించాలంటే బిజెపి సాయం తప్పనిసరి కాబట్టి ఆ ఇద్దరు  అందుకే ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ టూర్లు చేశారు అని అంటున్నారు.

7k network
Recent Posts

👉తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో నకిలీ ఉద్యోగులు..👉చంద్రబాబు అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు: వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం…👉 గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత….. 👉విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత : మెగా పేరెంట్స్ మీటింగ్ లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ

👉 డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. కేబినెట్ నుంచి తొలగించాలి…రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది..సీపీఐ నారాయణ…👉Tpcc లో పలు అంశాలపై విస్తృత చర్చ*…🌟 ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్.. తిరస్కరించిన నిందితుడు…👉ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు…🌟ఒకే చట్టం ఒకే పోలీస్🌟… 👉 హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో కలకలం

👉ఏపీలో జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా*…👉చంద్రబాబుపై జగన్ పెట్టిన ఎక్సైజ్ కేసు మూసివేత ! …👉పవన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..👉ఏపీ లిక్కర్ స్కామ్ సొమ్ముతో ముంబైలో బంగారం..👉ఫుడ్‌ పాయిజన్‌.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం*👉పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలి …రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం అరికట్టాలి జనవిజ్ఞాన వేదిక డిమాండ్…👉నెల్లూరు లేడి డాన్…లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం చేసిన స్థానికులు*..👉🏻మోస్ట్ వాంటెడ్‌.. ఆర్థిక నేర‌స్తుల ‘బ‌ర్త్ డే’ పార్టీ..

👉👉నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పై కేసు…👉ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై హ్యాకర్ల కుట్ర..👉 ‘ఆ స్థితిలో నేను లేను’… విజయ్ గురించి కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు!…👉క్షమాభిక్ష కోరిన ఇజ్రాయెల్ ప్రధాని.. అసలేం జరిగింది..!…… 👉 కామ్రేడ్ పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు👉తల్లి ,కోడుకు పై కత్తితో దాడి..👉వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో ఠాగూర్ సినిమా వైద్యం..👉ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఒంగోలులో ర్యాలీ…👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా…*

👉అమరావతి భూసేకరణపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు…👉సిపిఎం కార్యకర్త , కామ్రేడ్ పెంచలయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ ఆర్…👉జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమాన్ని చేపడతాం :ఏపిజేయు జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసులు….👉మహిళలతో అసభ్యకరంగా వైసీపీ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది డ్యాన్సులు*వైసీపీ పార్టీ మాజీ మినిస్టర్ విడదల రజనీ పార్టీ కి గుడ్‌బై! గాసిప్స్…!..👉ఏఎంఆర్ సంస్థపై కార్మికుల‌ తిరుగుబాటు..ప్రకాశం జిల్లా…👉వాసవి నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల నిరసన(హైదరాబాద్)

👉 జిల్లాల పునర్విభజనపై సర్వత్ర హర్షం.. కొన్ని మార్పులు చేర్పులు అవసరం అంటున్న ప్రజలు ..👉బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం..రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు…👉జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు : బొత్స…👉సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ …రామగిరి మండలం డిప్యూటీ తహశీల్దార్ రవి ఇంట్లో విషాదం 👉. 👉శాసన సభ్యులు  ముత్తుముల  కృషి ఫలితం గా గిద్దలూరు నియోజక వర్గం మార్కాపురం డివిజన్ లోనే …